Exclusive

Publication

Byline

డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి కొత్త కోర్సులు!

భారతదేశం, మే 22 -- ఇప్పటి వరకు బీటెక్‌ వంటి సాంకేతిక విద్య చదివే వారికే.. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి రెగ్యులర్‌ డిగ్రీలోనూ ఈ కోర్సులను ప్... Read More


రాజీవ్‌ యువవికాసం పథకం.. మొదట వీరికే అవకాశం.. మీరు ఎన్ని లక్షలకు దరఖాస్తు చేసుకున్నారు?

భారతదేశం, మే 20 -- రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం ప్రతిష్ఠాత్మకంగా రాజీవ్‌ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసి..... Read More


టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. 597 పోస్టుల భర్తీకి ఆమోదం.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, మే 20 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ విభాగాల్లో 597 పోస్టులు భర్తీ చేయాలని.. పాలకమండలి నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మే... Read More


దివ్యాంగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం!

భారతదేశం, మే 20 -- రేవంత్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ.. జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి సీతక్క చొరవతో.. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం అందనుం... Read More


హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మరో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన స్థానికులు

భారతదేశం, మే 20 -- హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. జీ ప్లస్ 2 బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బ... Read More


కొడతానంటే.. కొట్టమనండి.. కానీ బుక్‌లో పేర్లు రాసుకోండి.. జగన్ మాస్ కామెంట్స్.. ఈసారి వేరే లెవల్!

భారతదేశం, మే 20 -- రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని.. కేసులకు, జైళ్లకూ భయపడకూడదని నాయకులకు దిశానిర... Read More


రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం : పవన్ కళ్యాణ్

భారతదేశం, మే 20 -- గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు రోహింగ్యాలు వలసదారులు వచ్చారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్‌కతా ... Read More


విద్యార్థులకు ప్రభుత్వం కానుక.. స్టూడెంట్ కిట్‌లలో ఏమేం ఉంటాయి.. 8 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 20 -- రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే సమయానికి.. పుస్తకాలతో సహా బ్యాగు, దుస్తులు, షూ, బెల్టులతో కూడిన కిట్లు విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్... Read More


బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్‌, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

భారతదేశం, మే 20 -- మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కూడా నోటీసులు ఇచ్చార... Read More


బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్‌, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు

భారతదేశం, మే 20 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్‌తో హరీష్‌ రావు, ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది జస్టిస్‌ ఘోష్ కమిషన్‌. 15 రోజుల్లో విచారణకు హాజరుకావా... Read More