భారతదేశం, మే 22 -- ఇప్పటి వరకు బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికే.. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి రెగ్యులర్ డిగ్రీలోనూ ఈ కోర్సులను ప్... Read More
భారతదేశం, మే 20 -- రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం ప్రతిష్ఠాత్మకంగా రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసి..... Read More
భారతదేశం, మే 20 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ విభాగాల్లో 597 పోస్టులు భర్తీ చేయాలని.. పాలకమండలి నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మే... Read More
భారతదేశం, మే 20 -- రేవంత్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ.. జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి సీతక్క చొరవతో.. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం అందనుం... Read More
భారతదేశం, మే 20 -- హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. జీ ప్లస్ 2 బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బ... Read More
భారతదేశం, మే 20 -- రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని.. కేసులకు, జైళ్లకూ భయపడకూడదని నాయకులకు దిశానిర... Read More
భారతదేశం, మే 20 -- గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు రోహింగ్యాలు వలసదారులు వచ్చారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్కతా ... Read More
భారతదేశం, మే 20 -- రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే సమయానికి.. పుస్తకాలతో సహా బ్యాగు, దుస్తులు, షూ, బెల్టులతో కూడిన కిట్లు విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్... Read More
భారతదేశం, మే 20 -- మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కూడా నోటీసులు ఇచ్చార... Read More
భారతదేశం, మే 20 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్తో హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా నోటీసులు ఇచ్చింది జస్టిస్ ఘోష్ కమిషన్. 15 రోజుల్లో విచారణకు హాజరుకావా... Read More