భారతదేశం, ఏప్రిల్ 15 -- హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, నానక్రాంగూడ, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. టోలిచౌకి, రాజేంద్రనగర్, షేక్పేట్, శంషాబాద్ ఏరియా... Read More
భారతదేశం, ఏప్రిల్ 15 -- ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని గుర్తు పెట్టుకోండి.. అంటూ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. నమ్మి ఓటేసినందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గొంతు కోస... Read More
భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే జరిపిందని.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. ఇందుకోసం సబ్ కమిటీ, డెడికేటెడ్ కమిటీ వేసుకొని కేబినెట్ తీర్మానం చేసినట్టు ... Read More
భారతదేశం, ఏప్రిల్ 15 -- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు మూసివేశారు. ఆధునీకరణ నుల్లో భాగంగా ఆరు ప్లాట్ఫామ్లు క్లోజ్ చేశారు. ప్లాట్ఫారమ్ నంబర్ 2, 3, ప్లాట్ఫారమ్ నంబర్ 4, 5, ప్లాట్ఫ... Read More
భారతదేశం, ఏప్రిల్ 14 -- తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోంది. ఫలితంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బ్యాంక్ ఈఎంఐలు కట్టడానికి ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర అధిక వడ... Read More
భారతదేశం, ఏప్రిల్ 14 -- ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో వందలాది మంది పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. నిర్వాహకు... Read More
భారతదేశం, ఏప్రిల్ 14 -- విశాఖపట్నం మధురవాడలో నిండు గర్భిణి హత్యకు గురైంది. ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గెద్దాడ జ్ఞానేశ్వర్ రావు, ఆయన భార్య అనూష (27) నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కిందట ప్... Read More
భారతదేశం, ఏప్రిల్ 14 -- తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలు దేశంలోనే పెద్ద కుంభకోణం అని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రిలిమ్స్ లో ఓ హల్ టిక్కెట్.. మెయిన్స్ లో మరో హాల్ టికెట్ ఇవ్వడం దేశ... Read More
భారతదేశం, ఏప్రిల్ 14 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం జరిగింది. కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. బంధువుల వివాహానికి వచ్చిన అక... Read More
భారతదేశం, ఏప్రిల్ 14 -- ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు తీరు.. అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో... Read More